అంతర్జాతీయ వార్తలు
భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం సతీష్ధావన్ స్పేస్ సెంటర్(షార్) జిఎస్ఎల్వి-మార్క్3డి1 ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5.28 గంటలకు జిఎస్ఎల్వి-మార్క్3డి1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్ళనుంది. ప్రస్తుతం రాకెట్ను రెండో ప్రయోగ వేదికపై వుంచి అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే షార్కు ఇస్రోలోని పలు విభాగాల సీనియర్ శాస్త్రవేత్తలు చేరుకుని ప్రయోగ సన్నాహాల్లో నిమగ్నమయ్యారు.
ఓ పక్క షార్ నుండి వదిలిన జిఎస్ఎల్వి-ఎఫ్09 రాకెట్ అంతరిక్షంలో విజయకేతనం ఎగురవేసింది. అదే సమయంలో నెల్లూరుజిల్లా నుండే వదిలిన మరో రాజకీయ రాకెట్ ఐక్యరాజ్యసమితిలో అంతర్జాతీయ అత్యున్నత పదవిని చేపట్టి నెల్లూరుజిల్లా కీర్తి పతాకను అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించింది. ఆ రాజకీయ రాకెట్ పేరే యం.వెంకయ్యనాయుడు. నెల్లూరుజిల్లా వెంకటాచలం మండలంలోని ఓ మారుమూల గ్రామం చౌటపాలెంకు చెందిన వెంకయ్యనాయుడు ఒకే జెండా, ఒకే అజెండా సిద్ధాం తానికి కట్టుబడి…
మొన్నటిదాకా ఆయనంటే చాలామందికి అలుసే. ఆయనకు రాజకీయాలు తెలియవని, రాజకీయాలంటే రియల్ఎస్టేట్ వ్యాపారమో లేదా రియాలిటీషోలో కావని ఎద్దేవా చేశారు. ఆయన్ను విదూషకుడని, అమర్యాదస్తుడని, అసలాయన గెలవనే గెలవడని రకరకాల విమర్శలు చేశారు. ప్రత్యర్థులతో పాటు తమపార్టీలోనివారు కూడా ఆయనపై ఎన్నో ఆరోపణలు చేశారు. అయితే, ఎవరెన్నన్నా.. ఎవరెన్ననుకున్నా ఆయన తలవంచలేదు. అన్నిటికీ ఆయన ఎదురొడ్డి పోరాడారు. అందరి వూహలనూ చిత్తు చేసి..అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘనవిజయం సాధించి విజయకేతనం…
''నాట''(నార్త్ అమెరికా తెలుగు సమితి) 3వ ద్వైవార్షిక సమావేశాలు మే 27, 28, 29వ తేదీలలో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో ఘనంగా జరిగాయి. 27వ తేదీ సాయంత్రం 6గంటలకు బాంక్వెట్తో ప్రారంభమైన వేడుక 29వ తేదీ అర్థరాత్రి కోటి పాటల సందడితో ముగిసింది. 3రోజుల పాటు డల్లాస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ ఆనంద వేడుకలో వేలాదిమంది తెలుగువాళ్ళు పాల్గొని మధుర జ్ఞాపకాలను మూటకట్టుకుని వెళ్ళారు. ఈ…
భారత అణు పితామహుడు, భారతరత్న, మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాం జూలై 27వ తేదీ తన 84ఏళ్ల వయస్సులో కనుమూసారు. 27వ తేదీ మేఘాలయ రాజధాని షిల్లాంగ్ ఐఐఎంలో విద్యార్థులనుద్దేశించి జీవించేందుకు అనుకూలమైన గ్రహం అనే అంశంపై ఉపన్యసిస్తుండగా, 6.30గంటలకు తీవ్ర అస్వస్థకు గురై అందరూ చూస్తుండంగానే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను షిల్లాంగ్లోని బెతాని ఆసుపత్రికి తరలించారు. కలాంను కాపాడేందుకు వైద్యులు విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. 7.45గంటల…
కరుడు కట్టిన తీవ్రవాదులు, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) గ్రూప్ లోని నలుగురు కిరాతకుల ఆచూకి చెబితే 20 మిలియన్ డాలర్లు బహుమతిగా అందిస్తామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఆ నలుగురు తీవ్రవాద నాయకుల గురించి ఆమెరికా పూర్తి వివరాలు సేకరిస్తున్నది. అమెరికా మోస్ట్ వాటెండ్ లిస్ట్ లో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద నాయకులు అబ్ద్ అల్-రెహమాన్ ముస్తఫా అల్-ఖదూలి, అబు మహమ్మద్ అల్-అద్నాని, తర్కన్ తయూమురాజోవిచ్ బత్రసావిలి, తారిక్ బిన్…
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన హిమాలయాల్లో అత్యంత సుందరమైన దేశంగా ప్రసిద్ధి చెంది, ఎల్లవేళలా ప్రకృతి ఒడిలో పరవశించే నేపాల్ ను పెనుభూకంపం కబళించింది. ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 11.56గంటలకు వచ్చిన పెనుభూకంపం ధాటికి నేపాల్ విలవిలలాడింది. వేలాదిమంది ప్రజలు ఈ భూకంపానికి బలయ్యారు. ఎన్నో ప్రసిద్ధమైన చారిత్రక కట్టడాలు, యాత్రాస్థలాలు, పెద్దపెద్ద భవంతులు నేలమట్టమయ్యాయి. ఎంతో వ్యయంతో నిర్మించుకున్న మహాసౌధాలే ఎంతోమంది పాలిట సమాధులయ్యాయి. ఈ మహావిపత్తుతో ఆ…
ఆకాశం నుంచి వర్షం కురిస్తే మామూలుగానే ఉంటుంది కానీ, కరెన్సీ నోట్లు కురిస్తే ఎలా ఉంటుంది. దుబాయ్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా ఆకాశం నుంచి హఠాత్తుగా కాసుల వర్షం కురిసింది. ఇంకేముంది మరో ఆలోచన లేకుండా జనాలు వాటిని ఏరుకునే పనిలో పడ్డారు. రోడ్డుపైన ఉన్నామనే విషయాన్ని కూడా మర్చిపోయి వాటి వెంబడి పరుగెత్తారు. కాగా, కారుల్లో ప్రయాణిస్తున్న వారు కూడా ఎక్కడి కార్లను…
అతి ప్రాచీన ప్రజాస్వామ్య దేశం అమెరికా, అతి ప్రాచీన నాగరికతగల ప్రజాస్వామ్య దేశం భారత్ ల మధ్య సరికొత్త స్నేహగీతం మొదలైంది. ఇరు దేశాల మధ్య వున్న అనుమానాలు, అపోహలు తెగిపోయాయి. స్నేహం, పరస్పర సహకారం ప్రగతిపథంల కలిసికట్టుగా పురోగతి సాధించే విధంగా అణుబంధాలు పెనవేసుకున్నాయి. భారత్ – అమెరికా సంబంధాలు సరికొత్త మార్గంలోకి మళ్లాయి. వీటిని ఎవరూ చెరపలేని విధంగా బలోపేతమయ్యాయి. ముఖ్యంగా ఇరుదేశాధినేతల మధ్య అరమరికలు లేని…