సింహపురి సమాచారం
నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది మార్చి 6వ తేదీన హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కరస్పాండెంట్ ఆనం వివేకానందరెడ్డి దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను ఈ నెల 11వ తేదీన…
నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది మార్చి 6వ తేదీన హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కరస్పాండెంట్ ఆనం వివేకానందరెడ్డి దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను ఈ నెల 11వ తేదీన…
వివాదాలకు, విభేదాలకు నెల్లూరు కార్పొరేషన్ కేరాఫ్ అడ్రస్ లాంటిది. నెల్లూరు నగరంలో ఎన్ని రకాల సమస్యలుంటాయో నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో కూడా అంతకంటే ఎక్కువ సమస్యలే వుంటాయి. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే పాలకవర్గం వుంటే అధికారులు సహకరించరు. చిత్తశుద్ధితో పనిచేసే అధికారులున్నప్పుడు పాలకవర్గం సహకరించదు. ఈ ఇద్దరి మధ్య సమన్వయలోపం నగరానికి శాపంగా మారుతూ వస్తోంది. నెల్లూరు కార్పొరేషన్లో పాలకవర్గానికి, అధికారులకు మధ్య సమన్వయం కుదరకపోతుండడం వల్లే ఆరు నెలలకో…
నెల్లూరు నగరంలో కుప్పలు తెప్పలుగా హోర్డింగ్లు వున్నాయి. గతంలో రోడ్ల పక్కన విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన హోర్డింగ్లను కార్పొరేషన్ అధికారులు తొలగించారు. నగరంలో చాలా భవనాల మీద భారీ హోర్డింగ్లు పెట్టివున్నారు. మామూలు రోజులలో అయితే పెద్ద ఇబ్బంది వుండదు. ఇప్పుడు వర్షాలు, గాలుల సీజన్. ఈదురుగాలులు వీచినప్పుడు ఇవి కూలి రోడ్డునపోయే వారిమీద పడే అవకాశముంది. మొన్న రైల్వేస్టేషన్ రోడ్డులో ఇలాగే ఒక హోర్డింగ్ కూలి నలుగురు వ్యక్తులు…
జిల్లాలో బెట్టింగ్ కేసు దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ కేసులో కీలక సూత్రధారిగా వున్న తెలుగుదేశం నాయకుడు, మాజీకౌన్సిలర్ దువ్వూరు శరత్ చంద్ర(చర) ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయాడు. అతనితో పాటు మరో బుకీ బాలకృష్ణమనాయుడు కూడా పోలీసులకు లొంగిపోయాడు. బెట్టింగ్ వ్యవ హారంలో మరో నిందితుడు, శరత్చంద్ర కొడుకు సుభాష్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. బెట్టింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చాక శరత్చంద్ర ఈ కేసు నుండి…
నెల్లూరుజిల్లా డిఇఓగా మువ్వా రామలింగం వస్తున్నాడని తెలిసి జిల్లాలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. మాకీ డిఇఓ వద్దంటూ ఉపాధ్యాయులు నెత్తి నోరు బాదుకుని చెప్పారు. 'పోకిరి' సినిమాలో మహేష్బాబు పోలీసు ఆఫీసర్ అని తెలిసాక అతని ట్రాక్రికార్డు గురించి చెబుతారు. అట్లాగే మువ్వా రామలింగంకు కూడా పనిచేసిన ప్రతిచోటా ఒక ట్రాక్రికార్డు వుంది. ఏ జిల్లాలో పనిచేసినా వివాదాలే... అవినీతి ఆరోపణలే! అంతెందుకు పదిహేనేళ్ల క్రితమే నెల్లూరులో…
గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి... అని పెద్దలు చెప్పిన పాత మోటు సామెత అందరూ వినే వుంటారు. పారిశుద్ధ్య కార్మికుడి పని వీధులను శుభ్రంగా ఉంచడం... ఆ పని అతనే చెయ్యాలి. అదే ఐఏఎస్ చదివిన కలెక్టర్ వచ్చి వీధులు వూడిస్తే ఎలా ఉంటుంది? సమాజంలో ఎవరి బాధ్యతలను వారు సక్రమంగా నిర్వర్తిస్తే అసలు సమస్యలే వుండవు. ఎవరికి వాళ్ళు తమ…
క్రీడలు... ఒకప్పుడు చదువుల్లో ఇదొక భాగం. సైన్స్ క్లాస్, సోషల్ క్లాస్, తెలుగు క్లాస్ వున్నట్లుగానే ఆటలకు కూడా ఒక పిరియడ్ వుండేది. టైం టేబుల్ చివర్లో పిఇటి పిరియడ్ను విద్యార్థుల వ్యాయామానికి, వారి మధ్య ఆటల పోటీలు నిర్వహించడానికి ఉపయోగించేవాళ్ళు. విద్యార్థులు కూడా పాఠశాల టైం దాటినా మైదానంలోనే వుండి పొద్దుపోయే వరకు ఆటల్లో నిమగ్నమయ్యే వాళ్ళు. ఒకప్పుడు విద్యార్థులు చదువులకు ఎంతటి ప్రాధాన్యతనిచ్చేవాళ్ళో ఆటలకు కూడా అంతే…
కుక్కలు, కోతులు, పందులు, ముదురుదోమలు... ఇవే మున్సిపాల్టీలకు వారసత్వంగా వస్తున్న ఆస్తులు. నేరాలు జరుగుతుంటేనే లాయర్లకు, పోలీసులకు పని వుంటుంది. నేరాలనేవే లేకపోతే అసలు సమాజంలో పోలీసులు, లాయర్లు ఎందుకు? అలాగే పందులు, కుక్కలు, కోతులు, దోమలు లేకుంటే మున్సిపాల్టీ వాళ్లకు చేసేందుకు పని ఏమీ వుండదు. అందుకేనేమో వీటిని నిర్మూలించకుండా మున్సిపాల్టీ పాలకవర్గాలు ఈ నాలుగు రకాల జాతులను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాయి. మన సమాజంలో ఒకే మనిషి…